Saturday, February 22, 2014

ఒక ఉద్యమం విజయం వరకూ వెళ్ళాలంటే మూడు అంశాలు కావాలి
1. ఉద్యమంలో చేసే ప్రతీపనీ, ప్రతీ, నడిచే ప్రతీమనీషీ, నమ్మే ప్రతీ మనస్సు.. మనఃస్ఫూర్తిగా నమ్మిన సిద్దాంతం అదే అయ్యి తీరాలి.
2.ఫలితమే అంతిమ లక్ష్యంగా కలిసిపోగలిగే నిజాయితీ కలిగిన ఐక్యమత్యం కావాలి
3.త్యాగాల విలువను నిజమైన విధానం వైపుకు మళ్ళించగలిగే నాయకత్వం నిలబడాలి.
ఇవి మూడూ వున్నాయికనుకనే మన తెలుగుజాతి తెలంగాణా సాధించుకోగలిగింది.
ఇవి మూడు ప్రజలు నమ్మినంతగా నాయకుల నమ్మలేదుకనుకే మన తెలుగుజాతి విభజనని ఆపలేకపోయింది.
అక్కడ గెలుపు ప్రజాశక్తిది.
ఇక్కడ ఓటమి నాయకులది.
ఈ రెండుపోరాటాలూ మన తెలుగువారందరికీ తెలిపిందొకటే. ప్రజలు నాయకుల్ని వంచాలేకానీ, వారి చేతిలో వంచించబడకూడదని.  

శ్రీఅరుణం
విశాఖపట్నం.


atididevobhava

closest heart





నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు.

వీక్లీ నవల 2009 జనవరి 1 నుండి

ఇక్కడే మొదలవుతుంది


Blog Archive

naa gurenchi meethoo

My photo
visakhapatnam, hindu andhrapradesh, India
srinivasa,saritha,sahitya,srisaran this is my world. in my pen name sri is me,arunam is my heart.